ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.
డిగ్రీ అర్హతతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్షియల్ కార్పొరేషన్ (APSFC), “అసిస్టెంట్ మేనేజర్” పోస్టుల భర్తీకి ఆఫ్ లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. సంబంధిత విభాగంలో డిగ్రీ, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించండి. ఆన్లైన్ దరఖాస్తు డైరక్ట్ లింక్, నోటిఫికేషన్ Pdf, ముఖ్య తేదీలు & ఇతర సమాచారం కోసం ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.

Join WhatsApp Group | Click here |
Join Telegram Channel | Click here |
Join WhatsApp Channel | Click here |
Subscribe YouTube Channel | Click here |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 30
- పోస్ట్ పేరు :: అసిస్టెంట్ మేనేజర్.
విభగల వారీగా ఖాళీలు :
- ఫైనాన్స్ – 15,
- టెక్నికల్ – 08,
- లీగల్ – 07.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో.. CA/ MCA/ MBA/ PGDM(Finance)/ B.Tech, La Degree, PG అర్హతలు కలిగి ఉండాలి.
- కంప్యూటర్ ప్రొఫెషియన్సీ అవసరం.
- ఉద్యోగ అనుభవం కలిగి ఉండాలి.
- తెలుగులో రాయడం మాట్లాడడం వచ్చి ఉండాలి.
- ఆంధ్రప్రదేశ్ లోకల్ అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వయోపరిమితి :
31.01.2025 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా వయస్సు కలిగి ఉండాలి.
రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితుల సడలింపులు వర్తిస్తాయి.
వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- ఆన్లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
రాత పరీక్షలో ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు. అవి;
- ప్రొఫెషనల్ నాలెడ్జ్
- రీజనింగ్
- క్వాంటిటీవ్ ఆప్టిట్యూడ్
- ఇంగ్లీష్
- జనరల్ & ఫైనాన్షియల్ అవేర్నెస్ నుండి మొత్తం130 ప్రశ్నలు 200 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి. |
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి. |
రాత పరీక్ష సెంటర్ల వివరాలు :
- విజయవాడ,
- విశాఖపట్నం,
- రాజమండ్రి,
- కర్నూల్,
- తిరుపతి,
- హైదరాబాద్.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.35,000/- ప్రతినెల వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ ఓబీసీ అభ్యర్థులకు రూ.590/-,
- ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రూ.354/-.
ముఖ్య తేదీలు :
- దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం తేదీ :: 12.03.2025 నుండి,
- దరఖాస్తు గడువు :: 11.04.2025 వరకు.
- ఆన్లైన్ రాత పరీక్ష తాత్కాలిక తేదీ :: మే 2025.